Friday, May 17, 2024

TS : వాహ‌నాల‌ త‌నిఖీ .. 34.78కిలోల బంగారం స్వాధీనం

ఇవాళ ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పోలీసులు సంయుక్తంగా వాహన తనఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం, వెండి పట్టుబడింది. సరైన పత్రాలు లేకుండా 34.78 కిలోల బంగారు నగలు, 43.60 కిలోల వెండి లభ్యమైంది.

- Advertisement -

సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తుండగా పట్టుకుని ఆర్జీఐ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పట్టుబడిన బంగారాన్ని, వెండి ని ఎఫ్ఎస్‌టీ టీంకు అప్పగించారు. ఈ కేసు విచారణలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement