Sunday, May 5, 2024

మౌనం పాటించిన పంచాయితీ సిబ్బంది

బెల్లంపల్లి : సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండలం మీన్‌పూర్‌ గ్రామపంచాయితీ కార్యదర్శి జగన్నాథం పని ఒత్తిడి వల్ల మానసిక వేధనకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పంచాయితీ కార్యాలయ సిబ్బంది మౌనం పాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement