Saturday, May 4, 2024

గ్రామపంచాయితీ నర్సరీ పనుల పరిశీలన..

వేమనపల్లి : మండలంలోని ముల్కల్‌పేట గ్రామపంచాయితీలోని నర్సరీని ఎంపీడీఓ లక్ష్మీనారాయణ పరిశీలించారు. దీనిపై తగు సూచనలు చేశారు. ఆయన వెంట సర్పంచ్‌ రాజలింగు, టీఏ సుధాకర్‌, పంచాయితీ కార్యదర్శి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement