Thursday, May 9, 2024

రైతు నాయకుడు బొర్రాన్నను పరామర్శించిన ఎమ్మెల్యే జోగురామన్న

ఆదిలాబాద్ : రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షుడు బొర్రాన్నకు గత రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయాలు కాగా జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగురామన్న ఆసుపత్రికి వెళ్ళి బొర్రాన్నను కలిసి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఎలా ఉంద‌ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యులకు సూచించారు. రైతు నాయకులు బండి దత్తాత్రి, కొండ రంజిత్, మెట్టు ప్రహ్లాద్, కిరణ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement