Monday, April 29, 2024

మధుసుదన్‌ రెడ్డికి రాష్ట్ర సభ్యత్వం..

మంచిర్యాల : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ మంచిర్యాల శాఖలో శాశ్వత సభ్యునిగా ఉన్న వి.మధుసుదన్‌ రెడ్డి హైదరాబాద్‌లో రాష్ట్ర సభ్యత్వాన్ని స్వీకరించారు. తమతో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్యాంసుందర్‌ అగర్వాల్‌ సతీమణి సంతోష్‌కుమారి కూడా సభ్యత్వాన్ని తీసుకున్నారు. సభ్యత్వం కింద రూ.75,060 మొత్తాన్ని రెడ్‌ క్రాస్‌ సొసైటీ రాష్ట్ర శాఖ కార్యదర్శి కోటిరెడ్డికి వారు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement