Tuesday, April 30, 2024

హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచ్‌కారీ చేస్తున్న కౌన్సిలర్‌..

శ్రీరాంపూర్‌ : కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్ర రూపం దాల్చి విజృంభిస్తున్న నేపథ్యంలో నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కృష్ణకాలనీ కార్మిక వార్డుల్లో ఆ వార్డు కౌన్సిలర్‌ బెడికె లక్ష్మి-సమ్మయ్య ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్‌ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు ఎం.డి.నాసర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బొమ్మె లింగన్న, ముక్కెర రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement