Monday, May 6, 2024

Big Breaking: ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. వేరే మతం యువకుడిని కూతురు ప్రేమించిందని కన్న తల్లిదండ్రులే కూతురి గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలోని నాగోల్ కొండలో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement