Thursday, April 25, 2024

జమ్ముకశ్మీర్ : రెండు ఎన్ కౌంటర్లు .. నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను చంపిన ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. అవంతిపొరలోనూ ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement