Wednesday, May 15, 2024

బీఎస్ఆర్ పార్టీని స్వాగతిస్తూ మహారాష్ట్రలో సంబురాలు

చెన్నూర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగను పురస్కరించుకొని జాతీయ పార్టీని ఏర్పాటు చేయడాన్ని మహారాష్ట్ర ప్రజలు స్వాగతిస్తూ చెన్నూరు నియోజకవగ్రానికి ఆనుకుని ఉన్న మహా రాష్ట్రలోని సిరువంచ నియోజకవర్గ యువకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువరు మరాఠీ యువకులు మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి బడుగు బలహీన వర్గాలకు అందుతున్న సక్షేమ‌ పథకాలు కూతవేటు దూరంలో ఉన్న మేము గమనిస్తున్నమని, తమ దేశంలో కేసీఆర్ పాలన వచ్చేలా బీఎస్ఆర్ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement