Sunday, May 5, 2024

విద్యార్థులను అభినందిస్తున్న ఆర్‌సీఓ..

బెల్లంపల్లి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 17 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 92.06 పర్సెంటైజ్‌ సాధించిన దుర్గం రంజిత్‌ను గురుకులాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ (ఐపీఎస్‌) అభినందించగా జేఈఈ మేయిన్స్‌లో సత్తా చాటిన విద్యార్థులను గురువారం ఆర్‌సీఓ స్వరూప రాణి అభినందించారు. గత సంవత్సరం కంటే ఎక్కువ మొత్తంలో ఐఐటీ, ఎన్‌ఐటీలు సాధించామని ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement