బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో సర్వేనెంబర్ 170 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ఇంచార్జి తహశిల్దార్ దిలీప్ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా తహశిల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement