Thursday, May 2, 2024

కాగజ్‌నగర్ అడ‌వుల్లో పెద్ద‌పులి సంచారం..

కొమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో పెద్దపులి సంచ‌రిస్తుంది. పులి దాడిలో వారం వ్యవధిలో ఎనిమిది పశువులు మృతి చెందాయి. వేంపల్లి, కోసిని, అనుకోడ, అంకుశపూర్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుడంటంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులి బారి నుంచి రక్షించాల్సిందిగా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement