Sunday, May 5, 2024

ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో ‘పోషణ్ పక్వాడ్’

నెన్నెల : ఈ నెల 16వ తేది నుండి 30వ తేది వరకు నిర్వహించే పోషణ్‌ పక్వాడ్‌ కార్యక్రమాన్ని నెన్నెల మండలంలోని ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో తప్పనిసరిగా నిర్వహించాలని సీడీపీఓ ఉమాదేవి తెలిపారు. నెన్నెల-2 అంగన్‌వాడీ సెంటర్‌లో పోషణ్‌ పక్వాడ్‌ కార్యక్రమంపై అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సువర్ణ, రాజేశ్వరి, సబిత, విజయలక్ష్మి, సురేఖ, మంజుల, రేఖ, యశోద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement