Thursday, May 16, 2024

RR: ప్రమాదవశాత్తు చెరువు కుంటలో పడి వ్యక్తి మృతి

కీసర, సెప్టెంబర్ 9 (ప్రభ న్యూస్): మేడ్చల్ జిల్లా, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు చెరువు కుంటలో పడి బత్తుల సురేష్ (42) మృతిచెందాడు. వృత్తిరీత్యా కాటికాపరిగా జీవనం సాగిస్తున్న సురేష్ తాగిన మైకంలో నాగారంలోని దాయర కుంటలో పడి మృతిచెందాడు. తెల్లవారుజామున మృతదేహం నీటిలో పైకి తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement