Saturday, May 4, 2024

Breaking: ట్రాక్ట‌ర్ ఢీకొని తాపీ మేస్త్రీ మృతి.. ములుగు జిల్లాలో ఘ‌ట‌న‌

ములుగు జిల్లాలో ఇవ్వాల సాయంత్రం జ‌రిగిన యాక్సిడెంట్‌లో ఓ తాపీ మేస్త్రీ చ‌నిపోయాడు. ములుగు జ ఇల్లా ఏటూరునాగారం మండ‌ల కేంద్రానికి చెందిన తాపీ మేస్త్రీ రాజు (27) ట్రాక్ట‌ర్ ఢీకొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న కొద్ది సేప‌టి క్రిత‌మే జ‌రిగింది. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement