Monday, April 29, 2024

FLASH: కారును ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వరంగల్ వైపు నుంచి మేడారం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో గత నెల రోజులుగా ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement