Saturday, April 27, 2024

మహబూబాబాద్‌లో విషాదం.. ముగ్గురిని కాటేసిన పాము

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో పాము ముగ్గురిని కాటేసింది. శనిగపురం గ్రామంలో ఒకే ఇంట్లో దంపతులు సహా చిన్నారిని పాము కాటేసింది. పాముకాటుకు 3 నెలల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు ప్రాణపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటు వేయడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement