Sunday, March 24, 2024

మృతుడి కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సహాయం

వికారాబాద్ ఎస్కే అడ్రస్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పంచలింగాల గ్రామంలో ఇటీవల మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.5వేల‌ ఆర్థిక సహాయం చేసినట్లు గ్రామ సర్పంచ్ సురేందర్రెడ్డి తెలిపారు. ఎస్కే అడ్రస్ వ్యవస్థాపకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్రెడ్డి నేతృత్వంలో ఈ ఆర్థిక సాయం అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement