Sunday, April 28, 2024

22 నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డిపార్ట్ మెంట‌ల్ ప‌రీక్ష‌లు

ఈనెల 22 నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డిపార్ట్ మెంట‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ కార్య‌దర్శి అని‌తా‌రా‌మ‌చం‌ద్రన్‌ వెల్ల‌డిం‌చారు. ఈ నెల 15 సాయం త్రం 5 గంటల నుంచి హాల్‌‌టి‌కెట్లు అందు‌బా‌టులో ఉంటా‌యని, వీటి కోసం అభ్య‌ర్థులు www.tspsc.gov.in వెబ్‌‌సై‌ట్‌ను లేదా 040 –224455 66 ఫోన్‌ నంబ‌ర్‌ను సంప్ర‌దిం‌చా‌లని పేర్కొ‌న్నారు. ఆన్‌‌లై‌న్‌లో కంప్యూ‌టర్‌ బేస్డ్‌ పద్ధ‌తిలో నిర్వ‌హించే ఈ పరీ‌క్ష‌లను పాత 9 జిల్లా కేంద్రాల్లో, హైద‌రా‌బాద్‌, రంగా‌రెడ్డి జిల్లా‌లకు హెచ్‌‌ఎం‌డీఏ పరి‌ధిలో పరీక్షా కేం‌ద్రా‌లు ఏర్పాటు చేయ‌ను‌న్నా‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement