Saturday, May 4, 2024

నిర్మల్ లో షర్మిల ‘రైతు ఆవేదన యాత్ర’

‘రైతు ఆవేదన యాత్ర’లో భాగంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నేడు నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న రాత్రికి జిల్లా కేంద్రంలోనే వైఎస్ షర్మిల బస చేశారు. ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. దిలవార్ పూర్, సారంగాపూర్, మామడ, పెంబి మండలాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement