Sunday, May 19, 2024

Breaking: వైఎస్​ షర్మిల అరెస్టు.. టీఎస్​పీఎస్​సీ ఆఫీసు ముందు ఆందోళన..

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళన చేస్తున్న వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిలను హైదరాబాద్​లో పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్​పీఎస్​సీ కార్యాలయం ముందు భైటాయించి ఆందోళన చేపట్టారు షర్మిల. కాగా, మొదటి నుంచి తెలంగాణలో సమస్యలు, పరిష్కారంపై ఆందోళనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్​ను టార్గెట్​ చేసుకుని రాజకీయంగా పలు కామెంట్స్​ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవ్వాల చేపట్టిన నిరసన కార్యక్రమంలో షర్మిళను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్​కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement