Monday, May 6, 2024

దేశంలో ఆహారధాన్యాల సంక్షోభం లేదు.. కేంద్రం

దేశంలో ఆహారధాన్యాల సంక్షోభం లేదని కేంద్రం తెలిపింది. ఆహారధాన్యాలపై పార్లమెంట్ లో కేంద్ర సమాధానం చెప్పింది. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని కేంద్రం తెలిపింది. పార్లమెంట్ లో ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం దేశంలో ఆహార ధాన్యాల సంక్షోభం లేదని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement