Sunday, May 19, 2024

MP: ఘోర రోడ్డుప్రమాదం… ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇండోర్ సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement