Saturday, May 4, 2024

Breaking: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..

ఇవ్వాల జ‌రిగే టీ20 ఆఖ‌రి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా, ఇండియా చెరో మ్యాచ్ గెలిచి 1-1 పాయింట్ల‌తో స‌మంగా ఉన్నాయి. ఇక‌.. ఇవ్వాల జ‌రిగే మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం కానుంది. ఈ మ్యాచ్లో ఏ జ‌ట్టు గెలిస్తే వారికే సిరీస్ ద‌క్కుతుంది. కాగా, ఉప్ప‌ల్ స్టేడియంలో గ‌త మ్యాచ్‌ల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే టీమిండియాకు అనుకూలంగా ప‌రిస్థితులున్నాయి. బ్యాటింగ్ పిచ్‌పై హై స్కోర్లు న‌మోదైన దాఖ‌లాలున్నాయి. ఇవ్వాల జ‌రిగే మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement