Thursday, May 16, 2024

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 509 పాయింట్లు నష్టంతో 56,598 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 16,858 వద్ద ముగిసింది. బ్యాంకు నిఫ్టీ 599 పాయింట్లు తగ్గింది. స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగియడంతో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్, హీరో మోటాకార్స్, టాటా స్టీల్ వంటివి కూడా కాస్త నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement