Wednesday, May 15, 2024

ఆరో రోజు న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

వ‌రుస‌గా ఆరో రోజు న‌ష్టాల బాట ప‌ట్టాయి స్టాక్ మార్కెట్లు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 51,360కి పడిపోయింది. నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 15,293 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫైనాన్స్ (2.63%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.47%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.43%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.22%), రిలయన్స్ (1.18%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. టైటాన్ (-6.06%), విప్రో (-4.07%), డాక్టర్ రెడ్డీస్ (-3.27%), ఏసియన్ పెయింట్ (-2.79%), సన్ ఫార్మా (-2.78%) టాప్ లూజర్స్ మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement