Monday, April 29, 2024

సూర్యగ్రహణం.. చార్‌ధామ్‌లోని కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాలు మూసివేత

పాక్షిక సూర్యగ్రహణం కారణంగా చార్‌ధామ్‌లోని కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాలను అధికారులు మూసివేశారు. సూర్యగ్రహణం వీడిన అనంతరం కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాల ద్వారాలు తిరిగి తెరుస్తామని, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయాల కమిటీ- అధికారులు తెలిపారు. ఈసారి సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కనిపించనుంది. సూర్యస్తమయానికి ముందు మొదలయ్యే ఈ సూర్యగ్రహణం చాలా ప్రాంతాల నుంచి కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement