Thursday, May 2, 2024

98 ప‌రుగుల వ‌ద్ద ఆర్ ఆర్ తొలి వికెట్ డౌన్.. జైస్వాల్ 60కి ఔట్

గౌహ‌తిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు 98 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ 60 ప‌రుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔట‌య్యాడు. జైస్వాల్ ఔట్ అయినప్పటికి 9 ఓవర్లలో 98 పరుగులు చేయడంతో ఆర్ ఆర్ జట్టు మంచి రన్ రేట్ తో దూసుకెళ్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement