Saturday, May 4, 2024

Breaking: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే కొనసాగనున్నారు. శ్రీలంకలో గత కొద్దిరోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆందోళన కారులు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ ఇంటిని ముట్టడించగా.. ఆయన అక్కడి నుంచి పారిపోయిన విషయం విధితమే. అయితే తాజాగా.. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘేకు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement