Tuesday, May 7, 2024

ఉక్రెయిన్ అధ్య‌క్షుడితో మాట్లాడ‌నున్న ప్ర‌ధాని మోడీ

గ‌త ప‌ది రోజులుగా ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దం కొన‌సాగుతూనే ఉంది. ర‌ష్యా భీక‌ర యుద్దం చేస్తుండ‌డంతో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు యుద్దాన్ని నిలువ‌రించాల‌ని ధీనంగా ప్ర‌పంచ దేశాల‌ను కోరుతున్నాడు. నిన్న ఏకంగా క‌న్నీళ్లు పెట్టుకుంటూ జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ… నా మాటలు ఇవే చివ‌రిగా వింటారేమో అంటూ ఏడ్చేశాడు. ఇంత జ‌రుగుతున్నా… రాష్యా మాత్రం క‌నిక‌రించ‌డం లేదు. అయితే ఈరోజు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో మాట్లాడనున్న మోడీ రష్యా సైనిక చర్య కొనసాగుతున్న క్రమంలో మరోమారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. జెలెన్​స్కీకి మోదీ ఫోన్​ చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ​

Advertisement

తాజా వార్తలు

Advertisement