Saturday, May 4, 2024

Breaking: పోలీసు వాహనం బోల్తా.. ఎస్సై ఇంద్రయ్య, డ్రైవర్ దుర్మ‌ర‌ణం

ఏటూరునాగారం, మే 2 (ప్రభ న్యూస్): అదుపుత‌ప్పి పోలీస్ వాహ‌నం బోల్తాప‌డ‌డంతో.. స్పాట్ లోనే రెండవ ఎస్సై ఇంద్రయ్య, డ్రైవర్ దుర్మ‌ర‌ణం చెందిన ఘ‌ట‌న తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఏటూరునాగారం, కమలాపురం రహదారి మధ్యలో జీడివాగు వద్ద అదుపుతప్పి పోలీస్ వాహనం పల్టీ కొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏటూరు నాగారం టూటౌన్ ఎస్ఐ ఇంద్రయ్య, డ్రైవర్ మృతి చెందారు. సంఘటన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement