Monday, May 6, 2024

Breaking: సోనియా, రాహుల్ గాంధీతో పీకే భేటీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సోనియా, రాహుల్ గాంధీ ప్రశాంత్ కిషోర్ లో చర్చించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement