Saturday, May 18, 2024

Breaking : పార్ల‌మెంట్ లో క‌రోనా క‌ల‌క‌లం – 402 మంది సిబ్బందికి పాజిటీవ్

క‌రోనా క‌ల్లోలం మామూలుగా లేదు. చాప‌కింద‌నీరులా వ్యాపిస్తోంది. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు కూడా విప‌రీతంగా పెరుగుతున్నాయి. కాగా పార్ల‌మెంట్ లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. 402మంది సిబ్బందికి కొవిడ్ పాజిటీవ్ గా తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కు శాంపిల్స్ ని పంపారు. న‌లుగురు సుప్రీంకోర్ట్ జ‌డ్జిల‌కు క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. కాగా క్వారంటైన్ లో 150మంది స్టాఫ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement