Tuesday, April 30, 2024

నా స్థ‌లాన్ని ఆక్ర‌మించుకున్నారు – పోలీస్ కేసు పెట్టిన సినీ ర‌చ‌యిత చిన్నికృష్ణ‌

హైద‌రాబాద్ శివార్ల‌లో ఉన్న శంక‌ర్ ప‌ల్లి గ్రామ పంచాయ‌తీలో ఉన్న త‌న స్థ‌లాన్ని ప‌లువురు ఆక్ర‌మించుకున్నార‌ని..పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు సినీ ర‌చ‌యిత చిన్ని కృష్ణ‌. తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసినందుకు.. తనపై కొందరు దాడికి యత్నించారని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్ని కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement