Monday, April 29, 2024

నిర్మలా సీతారామన్ పర్యటన.. బాన్సువాడలో ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement