Monday, May 6, 2024

Breaking: సీఎం కేసీఆర్ ను కలిసి ఏపీ మంత్రి రోజా

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మంత్రి రోజా కలిశారు. ఏపీలో కరెంట్, నీళ్లు, అభివృద్ధి లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల నేతల మద్య మాటల తూటాలు పేలుతున్న వేళ.. సీఎం కేసీఆర్ ను రోజా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement