Wednesday, May 8, 2024

Chhattisgarh: వ్యక్తిని చావగొట్టిన నక్సలైట్లు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఘజియాబంద్ లో యువకుడిని పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో దారుణంగా కొట్టారు. నక్సలైట్లు అతడిని తీవ్రంగా గాయపరిచి ఊరు సమీపంలో వదిలివేసి వెళ్లారు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని గ్రామస్థుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో నక్సలైట్లు పత్రాన్ని వదిలి వెళ్లారు. ఈ ఘటనపై కేసు విచారణ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement