Thursday, May 9, 2024

ఏఐసీసీ అధ్య‌క్షుడిగా మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ..?

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక సర్వత్రా ఆసక్తిగా మారుతోంది. ఇప్ప‌టికే అధ్యక్ష బరిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పోటీలో మల్లికార్జున ఖర్గే చేరారు. ఆయన కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. అయితే, నేటితో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. అయితే ఏఐసీసీ అధ్య‌క్షుడిగా మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే పేరు వినిపిస్తోంది. అయితే నేటితో నామినేష‌న్ల‌కు చివ‌రి ప్ర‌క్రియ కావ‌డంతో ఇప్ప‌టికే ఇద్ద‌రు పోటీలో ఉండ‌డంతో మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ఏఐసీసీ అధ్య‌క్షుడు అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement