Thursday, May 9, 2024

Breaking : ఏపీలో ఘ‌నంగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం – ముఖ్య అతిథిగా సీఎం జ‌గ‌న్

ఏపీలో ఘ‌నంగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని జ‌రిపింది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో స‌భ‌ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అథితిగా సీఎం జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు,మేయ‌ర్ ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశ చ‌రిత్ర‌లోనే ఇంత మంది మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో స‌భ జ‌రిగి ఉండ‌ద‌ని అన్నారు. మా ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఇది జ‌ర‌గ‌డం గ‌ర్వ కార‌ణ‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement