Sunday, May 5, 2024

కొత్త‌గా 15,528క‌రోనా కేసులు

కొత్త‌గా క‌రోనా కేసులు 15,528న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,37,69,599 కు చేరింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,43,654 కు చేరింది. ఇండియాలో కరోనా పాజిటివిటి రేటు 96.98 శాతంగా ఉంది. తాజాగా 25 మంది కరోనా తో మరణించారు..దాంతో మృతుల సంఖ్య 5,25,785 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16113 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,31, 3623 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,00,33,55,257 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 27,78, 013 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement