Sunday, May 19, 2024

Breaking: గర్భిణిని వాగు దాటిస్తూ.. రెస్క్యూ టీమ్ మెంబ‌ర్లు ఇద్ద‌రు గ‌ల్లంతు, ఆసిఫాబాద్ జిల్లాలో ఘ‌ట‌న‌

కొమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ఓ గ్రామం నుంచి పెద్ద వాగును దాటిస్తుండ‌గా ఇద్ద‌రు రెస్క్యూ టీమ్ మెంబ‌ర్లు గ‌ల్లంత‌య్యారు. ద‌హెగాం మండ‌లం ఐనం గ్రామంలోని ఓ గ‌ర్భిణిని ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వీరి జాడ ఇంకా తెలియ‌లేదు..

సర్కిల్​లో ఉన్న వారే గల్లంతయ్యారు

ఇక‌.. మంచిర్యాల జిల్లా జైపూర్​ పోలీసులు మ‌రో సాహ‌సం చేశారు. ఓ విలేజ్ నుంచి గ‌ర్భిణిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్న అంబులెన్స్ నీటిలో నుంచి క‌ద‌ల‌కుండా ఆగిపోయింది. దీంతో పోలీసులు జేసీబీని వ‌ర‌ద‌ల‌కు అడ్డుగా పెట్టి అంబులెన్స్‌ని చాక‌చ‌క్యంగా త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement