Monday, May 20, 2024

Big Breaking | ఢిల్లీ ఎయిర్​పోర్టులో భారీగా డ్రగ్స్​ పట్టివేత​.. 52 కిలోల మత్తు పదార్థాలు​ స్వాధీనం

ఢిల్లీ ఎయిర్​పోర్టులో డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టయ్యింది. ఇవ్వాల రాత్రి (సోమవారం) అధికారులు భారీగా డ్రగ్స్​ పట్టుకున్నారు. దాదాపు 52 కిలోల మత్తు పదార్థాలను కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో 41 కిలోల హెరాయిన్, 9.5 కిలోల కొకైన్​  ఉన్నట్టు సమాచారం.  దీని విలువ దాదాపు కోట్లలోనే ఉంటుందని అధికారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement