Monday, May 6, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్కలు నాటిన ఎంపీ జోగినిప‌ల్లి సంతోష్ కుమార్‌

టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నల్ దాస్ రాజు సిరిసిల్ల జిల్లా శాంతినగర్ లోని నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్‌ మొక్కలు నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement