Saturday, April 27, 2024

Breaking: కారు ఢీకొని ఐదుగురు మహిళలు మృతి

కారు ఢీకొని ఐదుగురు మ‌హిళ‌లు మృతిచెందిన విషాద ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది. పూణె – నాసిక్ హైవే రోడ్డుపై కారు బీభ‌త్సం సృష్టించింది. ఈ ప్ర‌మాదంలో మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement