Sunday, May 19, 2024

Breaking: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసు తెలంగాణకు తాకింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 10న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో ఇప్పటికే సోనీయా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement