Tuesday, May 14, 2024

విద్యుత్ సంక్షోభంపై – క్రికెట‌ర్ ధోని భార్య ట్వీట్

విద్యుత్ సంక్షోభంపైఐ ఏమంటార‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది ఇండియ‌న్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని భార్య సాక్షి ధోని.
జార్ఖండ్‌లోని విద్యుత్ సంక్షోభంపై ట్వీట్ చేసింది. విద్యుత్ సంక్షోభం ఏమంటారు అంటూ ట్విట్ట‌ర్ వేదిగా ప్ర‌శ్నించింది. చాలా సంవ‌త్స‌రాలుగా జార్ఖండ్‌లో అస‌లు విద్యుత్ సంక్షోభం ఎందుకు వుంది ఓ ట్యాక్స్ పేయ‌ర్‌గా అడుగుతున్నాను అంటూ ఆమె ప్ర‌శ్నించింది. క‌రెంట్ ఆదా చేయ‌డానికి మా వంతు కృషి మేము చేస్తూనే వున్నాం. అయినా.. విద్యుత్ సంక్షోభ‌మేనా? అంటూ సాక్షి ధోని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement