Thursday, May 16, 2024

Good News: ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈ నెల 28న విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఈ సంద‌ర్భంగా వేలాది మంది ల‌బ్ధిదారుల‌కు ఆయ‌న ఇళ్ల ప‌ట్టాలు అందించ‌నున్నారు. ఈ మేర‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. విశాఖ న‌గ‌ర శివారులో ఒకేచోట 72 లే అవుట్ల‌ను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 300 ఎకరాల మేర విస్తీర్ణంలో 9 వేల మంది పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయించారు.ఈ ఇళ్ల స్థ‌లాల పట్టాల‌ను వాటి ల‌బ్ధిదారుల‌కు సీఎం జ‌గ‌న్ పంపిణీ చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement