Wednesday, May 22, 2024

రుయా ఆస్పత్రి ఘటనపై విచారణకు ఆదేశించాం : మంత్రి రజని

రుయా ఆస్పత్రి ఘటనపై ఏపీ వైద్య శాఖ మంత్రి విడదల రజని స్పందించారు. ఘటనపై సూపరింటెండెంట్ వివరణ కోరామన్నారు. అలాగే ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అంబులెన్సులు 24గంటలు పనిచేసేలా త్వరలో ఒక విధానాన్ని తీసుకొస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement