Wednesday, May 22, 2024

కొత్త‌గా 4,912క‌రోనా కేసులు-38మంది మృతి

నేడు క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,912 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,63,337 కు చేరింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 44,436 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 90.01 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 38 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,28,487 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,719 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,39,90,414 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.17 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 14 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement