Thursday, May 9, 2024

రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత‌ రాహుల్ గాంధీ, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఓయూలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఫిర్యాదు హెచ్ఆర్సీకి ఆయ‌న‌ ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement